ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : దేశం గొప్పనేతను కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారని,ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు విశేషంగా కృషి చేశారని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.
Admin
Aakanksha News