ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల పిఆర్సి బకాయిలు చెల్లించాలని ఎంపీలు ఈటల రాజేందర్, గూడెం నగేష్, విశ్వేశ్వర రెడ్డిలు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ ను కలిసిన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల PRC బకాయిల సమస్యలపై వినతిపత్రం అందించారు.
Admin
Aakanksha News