Saturday, 13 June 2026 02:30:27 PM

ఆస్పత్రిలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...

Date : 01 October 2024 06:53 PM Views : 543

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న సమయంలో కవితకు గైనిక్‌ సమస్యలకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో రెండు సార్లు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స అందించిన సంగతి తెలిసిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :