Thursday, 30 July 2026 10:54:56 PM

శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు...

Date : 30 December 2024 09:40 AM Views : 534

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భగుడిలో శివలింగానికి పాలాభిషేకం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :