Friday, 31 July 2026 08:29:59 PM

మార్చువల్ పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలు ప్రారంభం

Date : 15 November 2022 11:36 AM Views : 478

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైద్రాబాద్ నుండి ఒకే సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 8 మెడికల్ కాలేజీలను మార్చువల్ పద్ధతి ద్వారా ప్రాంభించనున్నారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగకర్నూల్,సంగారెడ్డి, మహబూబ్ నగర్,హైదరాబాద్,లోని కళాశాలను మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఎంబీబీఎస్ తొలి విద్యా సంవత్సరం ముఖ్యమంతి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ కళాశాలలో సుమంగా 1. 50 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :