Thursday, 30 July 2026 12:32:09 PM

4 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాగృతి సమీక్షా సమావేశాలు...

Date : 02 December 2024 08:50 PM Views : 424

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్లు మౌనంగా ఉన్న బిఆర్ఎస్ ఎంఎల్ సి కవిత తన కార్యక్రమాల స్పీడు పెంచారు. బిఆర్ఎస్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. తాజాగా ఆమె మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఆమె పర్యటన తాలూకు షెడ్యూల్:డిసెంబర్ 4: వరంగల్, నిజామాబాద్,డిసెంబర్ 5: కరీంనగర్, నల్గొండ,డిసెంబర్ 6: రంగారెడ్డి, ఆదిలాబాద్,డిసెంబర్ 7: హైదరాబాద్, ఖమ్మం,డిసెంబర్ 8: మెదక్, మహబూబ్ నగర్.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :