ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటా పోటీగా ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఓ నాయకుడికి చేదు అనుభవం ఎదురైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పక్క జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తో కలసి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఓ వ్యక్తి కోడి గుడ్డు విసిరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వెంటనే అధికారులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై మరింత కథనం రేపు ఉదయం ఆకాంక్ష న్యూస్ లో.. పూర్తి వివరాలతో
Admin
Aakanksha News