ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలోని జంబి హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు హనుమాన్ చాలీసా ఫ్లెక్సీని, కాషాయ జెండాలను తగలబెట్టారు. ఈ ఘటనతో హిందూ వర్గాలు తీవ్ర ఆందోళనకు సిద్ధం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై పలు సంఘాల బాధ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు
Admin
Aakanksha News