జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసేస్ ఆఫ్ ప్రాఫిట్ చైర్మన్ గా ఈటల రాజేందర్...
Date : 10 October 2024 03:12 PMViews : 498
ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ ను జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసేస్ ఆఫ్ ప్రాఫిట్ కు చైర్మన్ గా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేసారు.