ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మూడు లక్షలు లంచం తీసుకుంటూ అకౌంట్స్ ఆఫీసర్ సయ్యద్ ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ లు ఏసీబీకీ పట్టుబడ్డారు.యారో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నుండి మూడు లక్షలు డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా భాధితుడి పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Admin
Aakanksha News