Saturday, 13 June 2026 02:36:01 PM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి..

Date : 22 January 2024 03:23 PM Views : 647

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం విక్రమార్కకు పూల బొకేతో ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :