ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సింగరేణి కార్మిక పిల్లలకు వైద్య కళాశాలో 5 శాతం కోటాను కేటాయించిన సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలసి కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ కు 100 కోట్ల నిధులు త్వరగా విడుదల చేయాలని కేటిఆర్ ని ఎమ్మెల్యే కోరారు.
Admin
Aakanksha News